భారతదేశం, జనవరి 30 -- దేశంలో మనీలాండరింగ్, సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షించే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల మనీలాండరింగ్ నిరోధక చట్టం(Prevention of Money Laundering Act)కు సంబంధించిన కొంత డేటా ఇచ్చింది. ఈ చట్టం కింద ఇప్పటివరకు రూ.1.45 లక్షల కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.21,370 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ గణాంకాలు చెబుతున్నాయి. 2005 జూలై 1 నుంచి పీఎంఎల్ఏ చట్టం అమల్లోకి వచ్చింది. పన్ను ఎగవేత, నల్లధనం నిల్వ, మనీలాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలను అరికట్టడమే దీని లక్ష్యం.
ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 911 మందిని అరెస్టు చేశారు. ఇప్పటివరకు 44 కేసుల్లో పీఎంఎల్ఏ కింద 100 మందిని దోషులుగా నిర్ధారించగా, గత ఏడాది ఏప్రిల్ ను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.