భారతదేశం, ఫిబ్రవరి 25 -- Mirchi Rates : రాష్ట్రంలో పండిన మిర్చి పంటలో 25 శాతానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ వర్తింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మిర్చి క్వింటా ధర రూ.11,781గా నిర్ణయించారు. అయితే అదనంగా ఇచ్చిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తి భరించాలని షరతును కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అలాగే దీనికి సంబంధించిన వర్కింగ్ క్యాపిటల్ను ఏర్పాటు చేయడం బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.
మిర్చి ధరలు పతనం అవ్వడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనంతగా ధరలు పడిపోయాయి. దీంతో రైతులు మిర్చి అమ్మకాలు చేయలేక, పండిన పంట ఉంచుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది. వైసీప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.