భారతదేశం, డిసెంబర్ 13 -- శనివారం ఉదయం కోల్ కతాలో ఈవెంట్ లో రచ్చ తర్వాత హైదరాబాద్ లో మెస్సి టూర్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఈవెంట్ సక్సెస్ ఫుల్ అయింది.
హైదరాబాద్ కు రావడం చాలా సంతోషంగా ఉందన్న మెస్సి. ఈ ప్రేమ చూస్తే ఎంతో ఆనందమేస్తోందని పేర్కొన్నాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెస్సీకి వెల్ కమ్ చెప్పారు.
మెస్సి వర్సెస్ రేవంత్ టీమ్ మ్యాచ్ లో రేవంత్ టీమ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్ కు మెస్సి ట్రోఫీ అందించాడు.
మెస్సీతో రేవంత్ రెడ్డి మనవడు ఫుట్ బాల్ ఆడాడు. అది చూసి రేవంత్ మురిసిపోయాడు. ఆ తర్వాత మెస్సీతో ఫొటో కూడా దిగాడు.
గ్రౌండ్ లో చిన్నారులకు మెస్సి ట్రైనింగ్ ఇస్తున్నాడు. బంతిని కిక్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.
ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఈవెంట్ స్ట్రీమింగ్ టెక్నికల్ సమస్య కారణంగా కాసేపు ఆగిపోయింది. ఈ ఈవెంట్ ను సోనీ లివ్ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.