భారతదేశం, మార్చి 23 -- మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుట్కు సంబంధించిన మీరట్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. భర్తను హత్య చేసిన తర్వాత ముస్కాన్ రస్తోగి, తన ప్రియుడు సాహిల్ శుక్లాతో హిమాచల్ ప్రదేశ్కి వెళ్లి హోలీ వేడుకలు చేసుకున్న విషయం అందరిని షాక్కి గురిచేసింది. ఇక ఇప్పుడు నిందితులు రిమాండ్లో ఉన్న జైలు నుంచి మరికొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. నిందితులు.. డ్రగ్స్ కావాలని ఏకంగా పోలీసులనే అడిగినట్టు సమాచారం. డ్రగ్స్ లేకపోతే భోజనం కూడా వద్దంటున్నారని తెలుస్తోంది. వీరిద్దరు తీవ్రమైన డ్రగ్ అడిక్షన్ సమస్యతో బాధపడుతున్నట్టు ఇది స్పష్టం చేస్తోంది.
ఈ నెల 4న ముస్కాన్, ప్రియుడు సాహిల్తో కలిసి, తన భర్త సౌరభ్ను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచి సిమెంట్తో నింపింది. ఆ తర్వాత ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.