భారతదేశం, జనవరి 29 -- Maruti Suzuki Q3 result: దేశీయ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ 3 లో మారుతి సుజుకీ కన్సాలిడేటెడ్ నికర లాభం 16.22 శాతం పెరిగి రూ.3,726.9 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,206.8 కోట్లుగా ఉంది. ఈ క్యూ 3 లో కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.38,764.3 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ 3 లో ఇది రూ.33,512.8 కోట్లుగా ఉంది. స్టాండలోన్ ప్రాతిపదికన కంపెనీ లాభం రూ.3,130 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.3,525 కోట్లకు చేరింది.
వడ్డీ, పన్నులు, తరుగుదల, అమోర్టైజేషన్ (IBITA)కు ముందు కంపెనీ ఆదాయం 14.4 శాతం పెరిగి రూ.3,907.9 కోట్ల నుంచి రూ.4,470.3 కోట్లకు పెరిగింది. అయితే ఇబిటా మార్జిన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.