భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఒకటి. దీనిని ఒక ఫ్యామిలీ ఎస్యూవీగా ప్రజల్లోకి తీసుకెళ్లిన సంస్థ మంచి సక్సెస్ని చూసింది. ఇకప్పుడు బ్రెజా ధరను సంస్థ పెంచింది! ఈ నేపథ్యంలో ధరల పెంపునకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మారుతి సుజుకి బ్రెజా ఎస్యూవీ మునుపటి కంటే ఇప్పుడు ఖరీదైనది. దీని ఎక్స్షోరూమ్ ధర రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర రూ.15,000 పెరగ్గా.. వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వేరియంట్ల ధరలు వరుసగా రూ.5,500, రూ.11,500 హైక్ని చూశాయి. టాప్ ఎండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్ల ధరలు మాత్రం సంస్థ పెంచలేదు.
మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ బ్రెజాలో కొన్ని భద్రతా ఫీచర్లను జోడించడంతో ధరలను పెంచింది. ఇప్పుడు బ్రెజాలో వచ్చిన అతిపెద్ద భద్రతా ఫీచర్ 6 ఎయిర్ బ్యాగులు! ఇది కాకుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.