భారతదేశం, నవంబర్ 22 -- Margasira Pournami: హిందూ మతంలో పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఆ రోజున ఉదయం స్నానం, ఉపవాసం, దానం చాలా ముఖ్యమైనవి. మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవి, చంద్రుడిని పూజిస్తారు. ఈసారి, మార్గశిర్ష పూర్ణిమ రోజున రవి యోగం కలయిక ఉంది, అయినప్పటికీ భద్ర కూడా అదే రోజున ఉంటుంది. మార్గశిర్ష పూర్ణిమ 2025 యొక్క ఖచ్చితమైన తేదీ, పూజ పద్ధతి, శుభ సమయం గురించి తెలుసుకుందాం.
మార్గశిర పూర్ణిమ ఎప్పుడు వచ్చిందనే విషయానికి వస్తే.. పంచాంగం ప్రకారం, పూర్ణిమ తిథి డిసెంబర్ 4, 2025 గురువారం ఉదయం 8:37 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 5, శుక్రవారం ఉదయం 4:43 గంటల వరకు ఉంటుంది. ఈ లెక్కన డిసెంబరు 4న మార్గశిర పౌర్ణమి వచ్చింది. ఆ రోజు రవి యోగం కూడా వుంది. ఉదయం 6.59 గంటల నుంచి మధ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.