భారతదేశం, ఏప్రిల్ 5 -- నోయిడాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానం అనే భూతంతో అంధుడైన ఓ వ్యక్తి.. తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. సుత్తితో కొట్టి, కొట్టి చంపేశాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు.
నోయిడాలోని సెక్టర్ 15 ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి పేరు నూర్ ఉల్ లాహ్ హైదర్. అతని వయస్సు 55ఏళ్లు. కంప్యూటర్ ఇంజినీర్ గ్యాడ్యుయేట్ అతను. అతని భార్య పేరు ఆస్మా ఖాన్ (42). ఒక ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజినీర్గా పనిచేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు బీటెక్ స్టూడెంట్ సమద్. ఇంకొకరు 12ఏళ్ల ఇనాయా.
కాగా తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని నూర్కి చాలా కాలంగా అనుమానాలు ఉన్నాయి. ఈ విషయంపై ఇద్దరి మధ్య తరచూ గొడవ జరిగేదని తెలుస్తోంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం గురువారం ఈ గొడవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.