భారతదేశం, మే 3 -- Mahindra XUV 3XO on raod price : మహీంద్రా ఎక్స్​యూవీ3ఎక్స్​ఓతో.. భారత దేశ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఇప్పటికే ఉన్న విపరీతమైన పోటీ.. మరింత పెరిగింది. ఈ కొత్త ఎస్​యూవీ.. ఇప్పటికే మార్కెట్​లో బెస్ట్​ సెల్లర్​గా ఉన్న టాటా నెక్సాన్​కి గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

మహీంద్రా ఎక్స్​యూవీ 3ఎక్స్ఓ కాంపాక్ట్ ఎస్​యూవీ ధర రూ .7.49 లక్షలు - రూ .15.49 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుంది. మరోవైపు.. టాటా నెక్సాన్ ధర రూ. 8.15 లక్షల నుంచి రూ .15 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంది.

అంటే.. నెక్సాన్​తో పోలిస్తే మహీంద్రా కొత్త ఎస్​యూవీ తక్కువ బేస్ ధరతో వస్తుంది. కానీ కొత్త ఎస్​యూవీ టాప్-ఎండ్ వేరియంట్ మాత్రం.. టాటా మోడల్ కంటే ఖరీదైనది.

Mahindr...