భారతదేశం, జనవరి 29 -- ప్రయాగ్రాజ్ మహకుంభ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి సుమారు 15 మంది మృతి చెందినట్టుగా సమాచారం. 40 మంది వరకు గాయపడినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాన్ని ఘటన స్థలంలో ఓ వైద్యుడు చెప్పినట్టుగా జాతీయ మీడియా పేర్కొంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ సంఘటనతో మొత్తం 13 అఖాఢాలు బుధవారం అమృత్ స్నాన్ను రద్దు చేశాయి.
అఖారా పరిషత్ అధ్యక్షుడు రవీంద్ర పూరి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని స్నానాలు రద్దు చేయాలని నిర్ణయించుకున్నామని, బసంత్ పంచమి నాడు స్నానాలు ఉంటాయని అన్నారు. మరోవైపు ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడారు. సంఘటన స్థలంలో అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టడం గురించి చర్చించారు.
అర్థరాత్రి బారికేడ్లు విరిగిపడడంతో తొక్కిసలాట జరిగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.