భారతదేశం, జనవరి 29 -- Mahakumbh Stampede: ప్రయాగ్రాజ్ మహకుంభ మేళాలో అపశృతి చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 100 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంఘటన తరువాత బుధవారం కొద్దిసేపు అమృత్ స్నాన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు.
బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో అమృత స్నానం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ప్రమాదం జరిగింది. భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగిపడ్డాయి. పలువురు భక్తులు కింద పడిపోయారు. మరోవైపు, చీకట్లో ఇనుప డస్ట్ బిన్ లు కనిపించపోవడంతో, అవి తగిలి కొందరు కిందపడిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను మహకుంభ్ సెంట్రల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మౌని అమవాస్య కావడంతో పుణ్య స్నానాల కోసం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.