భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో మహా కుంభమేళాకు వెళుతున్న ఓ కారు.. మీర్జాపూర్- ప్రయాగ్రాజ్ హైవేపై ఓ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 10మంది మరణించారు. మరో 19మంది గాయపడ్డారు.
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి మహా కుంభమేళాకు వెళుతున్న ఓ బొలెరో కారు.. యూపీ మేజా పోలీస్స్టేషన్ సమీపంలో ఓ బస్సును ఢీకొట్టింది.
కుంభమేళా సందర్భంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఛత్తీస్గఢ్లోని కోర్బా నుంచి భక్తులు ప్రయాగ్రాజ్కి వెళుడగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్కు చెందిన యాత్రికులతో వెళ్తున్నట్లు సమాచారం.
ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేసి, మృతదేహాలను వెలికితీశా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.