భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన వేడుక. నివేదికల ప్రకారం గత నెలలో దాదాపు 44 కోట్ల మంది భక్తులు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ 44 కోట్ల మంది యాత్రికులలో మహా కుంభమేళా 11 మంది మహిళలకు, వారి కుటుంబాలకు మరింత ప్రత్యేకమైనదిగా మారింది. ఎందుకంటే ఈ మహిళలు కుంభమేళాలో ఏర్పాటు చేసిన కేంద్ర ఆసుపత్రిలో ప్రసవించారు.
ఈ ఆసుపత్రిలో నలుగురు గైనకాలజిస్టులు సహా 105 మంది వైద్య నిపుణుల బృందం ఉంది. 11 మంది మహిళలను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువచ్చారు, ప్రసవాలకు సిద్ధంగా ఉన్న అంబులెన్స్ల ద్వారా అక్కడికి తరలించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం.. మహా కుంభమేళా అధికారికంగా జనవరి 13, 2025న ప్రారంభమైనప్పటికీ, డిసెంబర్ నుండి యాత్రికులు ఈ ప్రాంతానిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.