భారతదేశం, ఫిబ్రవరి 19 -- Maha Kumbh 2025: పవిత్ర నగరం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళా తో వస్తువులు, సేవల ద్వారా రూ .3 లక్షల కోట్లకు పైగా (360 బిలియన్ డాలర్లు) వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. ఇది భారతదేశంలో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటి అని సీఏఐటీ సెక్రటరీ జనరల్, చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పవిత్ర మహాకుంభమేళా ఈ సంవత్సరం జనవరి 13 న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ కుంభమేళా ప్రధానంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ కుంభమేళాలో 54 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలను ఆచరించారు. డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు మరియు స్టేషనరీ వంటి మహాకుంభ్ నేపథ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో మహాకుంభ్ స్థానిక వాణిజ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.