భారతదేశం, ఫిబ్రవరి 1 -- ఈ సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ విన్నర్గా విశాల్ మధ గజ రాజా మూవీ నిలిచింది. 2013 షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 12 ఏళ్ల తర్వాత రిలీజై బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.
యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయపరిచింది. యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మి శరత్కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంతానం, సోనూసూద్, కీలక పాత్రలు పోషించారు.
ఈ శుక్రవారం (జనవరి 31న) సేమ్ టైటిల్తో మధగజ రాజా తెలుగులో రిలీజైంది.తమిళంలో కాసుల వర్షం కురిపించిన ఈ యాక్షన్ కామెడీ మూవీకి తెలుగులో తొలిరోజే దెబ్బ పడింది. శుక్రవారం రోజు ఈ మూవీ తెలుగులో నలభై లక్షల వరకు గ్రాస్, ఇరవై లక్షల లోపే షేర్ కలెక్షన్స్ను రాబట్టినట్లు సమాచారం.
రెండు కోట్ల ఇరవై లక్షల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.