హైదరాబాద్,తెలంగాణ, ఫిబ్రవరి 21 -- మహాశివరాత్రి.. హిందువులు అత్యంత ప్రవితమైన దినంగా భావిస్తుంటారు. మహాశివుడికి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి. అందుకే భక్తులు ఆ రోజంతా శివ నామాన్ని స్మరిస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడతాయి. ఈ పర్వదినం రోజున శివుడికి అభిషేకం నిర్వహించి, ఉపవాసం చేసి, రాత్రంతా జాగరణ చేస్తుంటారు.

ఈ పవిత్రమైన రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తమకు దగ్గరలో ఉండే ప్రముఖ శైవక్షేత్రాల్ని దర్శించుకుంటారు. మహా శివరాత్రి పర్వదినం రోజున ఆ శివుడిని దర్శించుకుంటే.అంతా మంచి జరుగుతుందని భావిస్తుంటారు. అయితే హైదరాబాద్ తో పాటు నగరానికి అత్యంత సమీపంలో ప్రముఖ శైవక్షేత్రాలు కొలువుదీరి ఉన్నాయి. వాటి వివరాలను ఇక్కడ చూడండి..

Published by HT Digital Content Services with permission from HT Telugu....