Lok Sabha elections : ఓటర్లు ఇళ్లకే పరిమితం- ఓటు వేయని బెంగళూరు ప్రజలు!
భారతదేశం, ఏప్రిల్ 27 -- 2024 Lok Sabha elections Bengaluru : 'రండి.. ఓటు వేయండి' అని రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఎంత మంది ప్రచారాలు చేసినా.. ప్రముఖ నగరాల్లో పెద్దగా స్పందన లభించడం లేదు! శుక్రవారం జరిగిన 2024 లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఇందుకు మరో ఉదాహరణ. బెంగళూరులో దాదాపు సగం మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును ఉపయోగించుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే బెంగళూరులోని మూడు కీలక నియోజకవర్గాలైన బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్లలో ఓటింగ్ శాతం.. మొత్తం రాష్ట్ర సగటు కంటే తక్కువగా నమోదైంది. కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ, ఈ మూడు పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం ఓటర్లు తమ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.