liquor policy case: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవితల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
భారతదేశం, ఏప్రిల్ 23 -- Delhi liquor policy case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కె కవితల జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్ మేనేజర్ గా ఉన్న చన్ప్రీత్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీని కూడా మే 7వ తేదీ వరకు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ (Delhi liquor policy case)కి సంబంధించి జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో కూడా కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు మే 7 వరకు పొడిగించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ ఫండ్ మేనేజర్ చన్ప్రీత్ సింగ్ లను వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. తన భార్య సునీతా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.