భారతదేశం, మార్చి 29 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ భారీ అంచనాలతో వచ్చింది. స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమార్ ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించటంతో పాటు ఓ కీలకపాత్ర పోషించారు. ఈ వారమే మార్చి 27న రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. 2019లో వచ్చిన బ్లాక్బస్టర్ లూసిఫర్కు సీక్వెల్గా ఈ చిత్రం వచ్చింది. ఎల్2: లూసిఫర్ చిత్రం రెండు రోజుల్లోనే ఓ మైల్స్టోన్ దాటి రికార్డు సృష్టించింది.
ఎల్2: ఎంపురాన్ చిత్రం రెండో రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటేసింది. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసిన ఆశీర్వాద్ సినిమాస్ ప్రకటించింది. "48 గంటల్లోనే ఎంపురాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అధిగమించింది. సినిమాటిక్ హిస్టరీలో కొత్త బె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.