భారతదేశం, ఫిబ్రవరి 5 -- KTM 390 Adventure: కొత్త తరం కెటిఎమ్ 390 అడ్వెంచర్ భారతదేశంలో లాంచ్ అయింది. ఎట్టకేలకు సరికొత్త ఆఫర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్, అడ్వెంచర్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.2.9 లక్షల నుంచి ప్రారంభమై రూ.3.67 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంటుంది. కొత్త 390 అడ్వెంచర్ పూర్తిగా కొత్త ప్లాట్ఫామ్ పై నిర్మించబడింది. ఇందులో మరింత శక్తివంతమైన ఇంజిన్ ఉంటుంది.
లేటెస్ట్ జనరేషన్ కేటీఎం 390 అడ్వెంచర్ దాని మునుపటి కంటే పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఈ బైక్ కొత్త స్టీల్-ట్రెల్లిస్ ఫ్రేమ్ తో పాటు కొత్త రియర్ సబ్ ఫ్రేమ్ ను కలిగి ఉంది. ఈ బైక్ ముందు భాగంలో 43 ఎంఎం డబ్ల్యుపి అపెక్స్ యుఎస్డి ఫోర్కులు, వెనుక భాగంలో ఆఫ్సెట్-మౌంటెడ్ మోనోషాక్ ఉంటుంది. రెండూ పూర్తిగా అడ్జస్టబుల్. ఈ బైక్ 2...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.