భారతదేశం, నవంబర్ 1 -- ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో, దేవుత్తని ఏకాదశి మరుసటి రోజున శుక్ల పక్షం ద్వాదశి రోజున తులసి వివాహం జరుగుతుంది. దీనినే మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుతాము. ఈ సంవత్సరం నవంబర్ 2, 2025 ఆదివారం జరగనుంది. కార్తీక శుక్ల ద్వాదశి తిథి నవంబర్ 2న ఉదయం 7:31 గంటలకు ప్రారంభమై నవంబర్ 3 ఉదయం 5:07 గంటల వరకు కొనసాగుతుందని పండితులు తెలిపారు.
దీనికి ఒక రోజు ముందు, విష్ణుమూర్తి యోగనిద్ర నుండి మేల్కొని శుభకార్యాలు ప్రారంభిస్తాడు. అందువల్ల, ఈ రోజున, తులసి మాత మరియు విష్ణువు (శాలిగ్రామ రూపం) వివాహం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తులసి వివాహం ఇంటికి సంతోషం, అదృష్టం మరియు సంవృద్ధిని తెస్తుందని చెబుతారు. ఈ వివాహం లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి కలయికకు చిహ్నంగా పరిగణించబడుతుంది. తులసి వివాహం సంపూర్ణ ఆచారాలతో చేస్తే ఇంట్లో సంపద మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.