Krishan mukunda murari april 15th: ఒక్కటైన కృష్ణ, మురారి.. గుండెలు పగిలేలా ఏడ్చిన ముకుంద, మర్డర్ స్కెచ్ వేసిన మీరా
Hyderabad, ఏప్రిల్ 15 -- Krishan mukunda murari serial april 15th episode: కృష్ణ పాల గ్లాసు తీసుకుని గదిలోకి వస్తుంది. హనీ మూన్ కి వెళ్దామని మురారి అంటే ఆ అవసరం లేదని అంటుంది. ఇద్దరూ రొమాంటిక్ గా గడుపుతారు. వాళ్ళు ఇద్దరూ దగ్గరగా ఉండటం ముకుంద కిటికీలో నుంచి చూస్తుంది. పాల గ్లాసు పంచుకోవడం చూసి ముకుంద కుమిలి కుమిలి ఏడుస్తుంది.
మురారి, కృష్ణ ఒక్కటి కావడం చూసి ముకుంద గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తెల్లరిన తర్వాత కృష్ణ లేని టైమ్ లో నిద్రపోతున్న మురారి దగ్గరకు వస్తుంది. బెడ్ మొత్తం పూలు ఉండటం చూసి ఏడుస్తుంది. తనని తాకడానికి చూస్తుంది కానీ మళ్ళీ ఆగిపోతుంది. ఏడుస్తూ తనవైపు బాధగా చూస్తుంది.
ఎంత అన్యాయం చేశావ్ మురారి. నీకోసం ఎంత తపించాను ఎన్ని పాట్లు పడ్డాను. చివరికి నా రూపాన్ని మార్చుకుని పునర్జన్మ ఎత్తాను. కానీ చివరికి ఆ కృష్ణకి సొంతం అయిపోయావు. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.