Kota suicide case : 'నాన్నా.. నా వల్ల కావట్లేదు'- కోటాలో విద్యార్థి ఆత్మహత్య- ఏడాదిలో 6వ కేసు!
భారతదేశం, మార్చి 9 -- Kota student death 2024 : విద్యార్థుల సూసైడ్ పాయింట్గా మారిన రాజస్థాన్ కోటాలో మరో కలకలం! ఓ 16ఏళ్ల జేఈఈ విద్యార్థి.. తాజాగా సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 'నానాన్న.. నా వల్ల కావట్లేదు,' అంటూ సూసైడ్ నోట్ రాసి మరణానికి పాల్పడ్డాడు. తాజా ఘటనతో.. ఈ ఏడాది కోటాలో సూసైడ్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఆరుకు చేరింది.
బిహార్కి చెందిన అభిషేక్ మండల్.. కోటాలోని ఓ కోచింగ్ సెంటర్లో జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. అతని వయస్సు 16ఏళ్లు. ఏడాదిగా ఓ పీజీలో ఉంటూ చదువుకుంటున్నాడు. కోటా విద్యార్థి ఆత్మహత్య లిస్ట్లో అతను పేరు ఉంటుందని ఎవరు ఊహించలేదు!
కాగా.. గురువారం రాత్రి నుంచి అతడితో మాట్లాడాలని కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కానీ అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనంతరం.. పీజీ యజమానికి కాల్ చేసి, అభిషేక్ ఫోన్ లిఫ్ట్ చేయడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.