Konaseema Accident: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు దుర్మరణం, ఆటోను ఢీకొన్న లారీ
భారతదేశం, ఏప్రిల్ 29 -- Konaseema Accident: కోనసీమ Konaseema జిల్లాలోని అమలాపురం Amalapuram రూరల్ మండలం భట్నవిల్లి వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఆటో ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భట్నవిల్లి దగ్గర లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. - మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు.
యానాం Yanam లో పుట్టిన రోజు వేడుకలు( birthday Celebratoins) పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. మృతులను నవీన్(22), జతిన్(26), నల్లి నవీన్(27), అజయ్(18)గా గుర్తించారు. మృతులు మామిడికుదురు మండలం నగరం వాసులుగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. యానాంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.