తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 5 -- తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన (కిసాన్ అగ్రి షో 2025)కు హైదరాబాద్ వేదిక కానుంది. కిసాన్ అగ్రి షో 3వ ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి 9 వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడం జరురుగుతుంది. ఫలితంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రదర్శన తోడ్పడనుంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.