భారతదేశం, మార్చి 6 -- Kazipet Train: కాజీపేట - బల్లార్షా (17035), బల్లార్షా - కాజీపేట(17036) రైలును రైల్వే మంత్రిత్వ శాఖ పునరుద్ధరించింది. గతంలో అజ్నీ ప్యాసింజర్ గా పిలిచే ఈ ప్యాసింబర్ సేవలను దాదాపు రెండేళ్ల కిందట దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేయగా.. ఇక్కడి ప్రయాణికుల సౌకర్యార్థం అందిన వినతుల మేరకు రైల్వే శాఖ మళ్లీ సేవలను ప్రారంభించింది.
గతంలో అజ్నీ ప్యాసింజర్ గా ఉన్న ఈ ట్రైన్ ను కాజీపేట-బల్లార్షా ఎక్స్ ప్రెస్ గా మార్చి సేవలను పునరుద్ధరించింది. ఈ మేరకు గురువారం నుంచి గతంలో మాదిరిగానే ఈ రైలు సేవలు అందుబాటులోకి రానుండటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
కాజీపేట జంక్షన్ నుంచి ప్రతి రోజు రాత్రి 10.50 గంటలకు బయలుదేరే కాజీపేట--బల్లార్షా(17035) ఎక్స్ ప్రెస్ ఉదయం 3.50 గంటలకు బల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.