భారతదేశం, మార్చి 24 -- మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు విష్ణు. ఈ మైథాలజీ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తన్నారు. శివుడి పరమభక్తుడు కన్నప్ప పాత్రను విష్ణు పోషించారు. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్లాల్, అక్షయ్ కుమార్ కూడా ఈ మూవీలో నటిస్తుండటంతో హైప్ ఎక్కువగా ఉంది. అయితే, కన్నప్ప చిత్రంపై ట్రోల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. ఈ మూవీలో నటించిన సీనియర్ యాక్టర్ రఘుబాబు తాజాగా కొన్ని కామెంట్లు చేశారు.
కన్నప్ప సినిమాపై ట్రోల్ చేసే వారు శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారని రఘుబాబు అన్నారు. ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు. "ఈ సినిమా గురించి ఏవరైనా ట్రోల్ చేశారంటే.. చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.