భారతదేశం, నవంబర్ 14 -- మరికాసేపట్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్లను లెక్కించనున్నారు. సరిగ్గా ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
కౌంటింగ్ తేదీ - 14 నవంబర్ 2025
కౌంటింగ్ టేబుల్స్ - : 42
కౌంటింగ్ రౌండ్లు: 10
మొత్తం పోలైన ఓట్లు: 1,94,631
పురుషులు: 99,771
మహిలలు: 94,855
ఇతరులు: 05
పోలింగ్ శాతం: 48.49 శాతం
నవంబర్ 11వ తేదీన జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 48.49 పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.ఇందులో రహ్మత్నగర్ డివిజన్లోని 15 కేంద్రాల్లో, బోరబండ డివిజన్లోని 13, ఎర్రగడ్డలో 3, వెంగళరావునగర్లో ఒక చోట 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. ఈ ఉపఎన్నిక ఫలితాల్లో ఈ డివిజన్లలోని ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది.
కౌంటింగ్ను ఎప్పటికప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ పరిశీలిస్తారు. అభ్యర్థులు, ఏజెంట్లకు తప్ప ఇతరులకు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతి ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.