Jharkhand crime news : బంధువును చంపి.. తలతో సెల్ఫీలు దిగి..!
భారతదేశం, డిసెంబర్ 6 -- Jharkhand crime news : ఝార్ఖండ్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా సాగుతున్న భూ వివాదం.. చివరికి ఓ కుటుంబంలో తీవ్ర దుఖాన్ని మిగిల్చింది. 20ఏళ్ల వ్యక్తి.. తన బంధువును కిడ్నాప్ చేసి హత్య చేశాడు. అక్కడే ఉన్న అతని స్నేహితులు.. మృతుడి తలతో సెల్ఫీలు దిగారు!
దసాయ్ ముండా అనే 55ఏళ్ల వ్యక్తి.. తన కుటుంబంతో కలిసి కుంటి జిల్లాలోని ముర్హులో నివాసముంటున్నాడు. అతనికి సాగర్ ముండా అనే పేరుతో బంధువు ఉన్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా భూవివాదం నడుస్తోంది.
కాగా.. ఈ నెల 1వ తేదీన.. పొలం పనుల కోసం దసాయ్ ముండా కుటుంబం బయటకు వెళ్లింది. అతని కుమారుడు కాను ముండా ఒక్కడే ఇంట్లో ఉండిపోయాడు. దసాయ్ ముండా తిరిగి ఇంటికి వెళ్లేసరికి కొడుకు కనిపించలేదు.
Man beheads cousin : కాను ముండాను 20ఏళ్ల సాగర్ ముండా కిడ్నాప్ చే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.