భారతదేశం, ఏప్రిల్ 7 -- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ విదేశీ విద్యార్థులు, OCI/PIO(F) అభ్యర్థుల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు 07 ఏప్రిల్ 2025 నుండి 02 మే 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షా ఫారమ్ అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inలో అందుబాటులో ఉంది. మీరు వెబ్సైట్ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష 18 మే 2025న జరుగుతుంది.
ఒక్కో కోర్సులో 10 శాతం సీట్లను విదేశీ విద్యార్థులకు కేటాయించారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు హాజరయ్యేందుకు విదేశీయులు, ఓసీఐ/పీఓఐ (ఎఫ్) విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.