భారతదేశం, జనవరి 29 -- జానీ మాస్టర్ కేసు మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. జానీ మాస్టర్ పిటీషన్ను కోర్టు కొట్టివేసిందని ఇదొక గొప్ప తీర్పు అంటూ నటి, యాంకర్ ఝాన్సీ ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టింది. ఝాన్సీ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఝాన్సీ పోస్ట్పై జానీ మాస్టర్ కూడా రియాక్ట్ అయ్యాడు. తమ సొంత లాభం కోసం కొందరు కోర్టు ఆర్డర్లు మార్చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఓ ట్వీట్ చేశాడు.
ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ కేసు వేశారు. ఈ కేసులో ఫిల్మ్ ఛాంబర్ గెలిచింది. జానీ భాషా పిటీషన్ను కోర్టు కొట్టివేసింది. పని చేసే చోట మహిళల భద్రతకు ప్రాధాన్యత ఉంటుందని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది అని ఝాన్సీ ఈ పోస్ట్లో పేర్కొన్నది. ధర్మం వైపు నిలబడి న్యాయపోరాటం చేసేందు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.