భారతదేశం, ఫిబ్రవరి 6 -- వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎవరూ ఊహించని విజయం సాధించారు. ఏకంగా 151 నియోజకవర్గాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. ఈ స్థాయిలో విజయం రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కానీ.. ముఖ్యంగా అప్పటి ప్రభుత్వంపై వ్యతిరేకత, జగన్, వైఎస్సార్ ఇమేజ్, టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడం అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఈ అన్ని కారణాల కంటే.. జగన్ కోసం ప్రతీ కార్యకర్త ప్రాణం పెట్టి పనిచేశాడు.
జగన్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కార్యకర్తలు.. మొదటి సంవత్సరం బాగానే ఉన్నారు. ఆ తర్వాతే అసలు సమస్యలు మొదలయ్యాయి. జగన్ ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారో.. అప్పటినుంచి కేడర్లో అసంతృప్తి మొదలైంది. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు వెళ్లాలని జగన్ మంచిగానే ఆలోచించారు. అదే కార్యకర్తలకు నచ్చలేదు. వాలంటీర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.