Hyderabad, మార్చి 6 -- ఇనుము లోపంతో ఇబ్బంది పడుతున్న పిల్లలు, మహిళలు ఎక్కువే. కొందరు మగవారిలో కూడా ఈ సమస్య ఉంటుంది. అలాంటి వారికి వైద్యులు ఇనుము ట్యాబ్లెట్లను సిఫారసు చేస్తారు. అయితే వాటిని సవ్యంగా తీసుకోకపోతే ఫలితం దక్కదు. ఇనుము ట్యాబ్లెట్లు తీసుకుంటున్న వారు ప్రతిరోజూ టీ తాగవచ్చా లేదా అనే సందేహం ఎంతో మందిలో ఉంది.
ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం కాదు. అలాగే ఎలా తింటున్నారు అన్నది కూడా ప్రధానమే. తప్పుడు ఆహారాల కలయిక వల్ల ఆరోగ్యానికి చాలా నష్టం జరుగుతుంది. అందుకే నిపుణులు కొన్ని ఆహారాలను ఒకసారి తినకూడదని సలహా ఇస్తారు. ఇనుము మాత్రలు తీసుకునేవారు తరచుగా చాయ్ తాగాలో వద్దా అనే విషయంలో గందరగోళంలో ఉంటారు. మరికొందరు చాయ్ తాగడం వల్ల ఇనుము లోపం వస్తుందని నమ్ముతారు. మీరు కూడా ఈ గందరగోళంలో ఉంటే, ఈ ఆర్టికల్ ద్వారా మీ సందే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.