భారతదేశం, మార్చి 14 -- విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ యాత్రకు సంబంధించి.. ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 11 రాత్రులు/ 12 రోజుల యాత్ర ఉంటుంది. ఏప్రిల్ 8 తేదీన రాత్రి 9 గంటలకు విజయవాడ నుంచి రైలు బయలుదేరుతుంది. ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్ మీదుగా సప్త జ్యోతిర్లింగ యాత్ర సాగుతోంది.
ఈ యాత్రలో భాగంగా.. ఉజ్జయిని, ద్వారక, సోమనాథ్, పూణే, నాసిక్, ఔరంగాబాద్లో పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. తిరిగి ఏప్రిల్ 19న మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 460 స్లీపర్ క్లాస్, 206 థర్డ్ ఏసీ, 52 సెకెండ్ ఏసీ బెర్త్లు ఉన్నాయి.
స్లీపర్ క్లాస్- పెద్దలకు రూ.20,890, పిల్లలకు (5-11 ఏళ్లు) రూ.19,555
థర్డ్ ఏసీ- పెద్దలకు రూ.33,735, ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.