భారతదేశం, ఏప్రిల్ 7 -- భారతదేశంపై ప్రతీకార సుంకాలను అమెరికా ప్రకటించింది. దీనితో పాటు భారతదేశం నుండి ఎగుమతి చేసే వస్తువులపై భారీ సుంకాలను విధిస్తామని తెలిపింది. ఈ సందర్భంలో సుంకాలు విధించడానికి ముందే దిగ్గజ కంపెనీ ఆపిల్ మేల్కొంది. కేవలం 3 రోజుల్లోనే 5 విమానాల్లో భారతదేశం నుండి అమెరికాకు ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులు రవాణా చేసినట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు. భారతదేశంతో సహా వివిధ దేశాలపై విధించిన సుంకాల జాబితా విడుదలైంది. ఈ సుంకాలు అమలులోకి వచ్చిన తర్వాత అమెరికాకు ఎగుమతి చేసే వస్తువుల ధరలు గణనీయంగా పెరుగుతాయి. భారతదేశంలో తయారయ్యే ఐఫోన్లు, ఇతర ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేటప్పుడు వాటిపై అదనపు సుంకాలు విధిస్తే అమెరికాలో వాటి ధరలు పెరుగుతాయి. అందువల్ల సుంకాలు అ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.