భారతదేశం, సెప్టెంబర్ 12 -- భారతదేశపు రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం అయిన ఇన్ఫోసిస్.. సంస్థ చరిత్రలోనే అతిపెద్ద షేర్ల బైబ్యాక్ (Infosys Share Buyback) కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ షేర్ బైబ్యాక్ కార్యక్రమం విలువ రూ. 18,000 కోట్లుగా ఉండనుంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురువారం జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమర్పించిన నివేదిక ప్రకారం.. ఇన్ఫోసిస్ తన 10 కోట్ల (10,00,00,000) పూర్తిగా చెల్లించిన ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరు ముఖ విలువ రూ. 5 ఉండగా, ఒక్కో షేరుకు రూ. 1,800 చొప్పున నగదు రూపంలో చెల్లించి కొనుగోలు చేయనుంది. ఇది బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో కంపెనీ లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైజ్తో పోలిస్తే సుమారు 19% ప్రీమియంతో కూడుకున్నది!
"ఈ బైబ్యాక్ కార్యక్రమం.. కంపెనీ మొత్తం చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.