భారతదేశం, అక్టోబర్ 7 -- అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పోలె చంద్రశేఖర్ని కాల్చి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్కి చెందిన 27ఏళ్ల చంద్రశేఖర్.. టెక్సాస్ డెంటన్ ప్రాంతంలోని ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ జాబ్ చేస్తుండగా, అతనిపై రిచర్డ్ ఫ్లోరెజ్ అనే 28ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. రిచర్డ్ ఫ్లోరెజ్ అనే వ్యక్తి రిచ్లాండ్ హిల్స్కి చెందినవాడు. చంద్రశేఖర్పై కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత, సుమారు ఒక మైలు దూరంలో ఉన్న మరొక వాహనంపై కూడా కాల్పులు జరిపాడు! అయితే అందులో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ తర్వాత, మెడోబ్రూక్ డ్రైవ్లోని సమీప నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి, గేట్ను ఢీకొట్టి, అతను ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.