భారతదేశం, ఫిబ్రవరి 17 -- భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ల్లో సరదా, సరదా వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే పాకిస్థాన్తో "రైవల్రీ" గురించి గత సెప్టెంబరులో జరిగిన ఆసియా కప్ సందర్భంగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు కేవలం జోక్ మాత్రమే కాదు, వాస్తవం!
"రెండు జట్ల మధ్య పోటీ గురించి పదేపదే అడగడం ఆపేయండి. నా ఉద్దేశంలో రెండు జట్లు ఒక 15-20 మ్యాచ్లు ఆడితే, అందులో ఫలితాలు 7-7 లేదా 8-7 గా ఉంటే దానిని అసలైన పోటీ అనవచ్చు. కానీ 13-0, 10-1 వంటి రికార్డులు ఉంటే దాన్ని ఏకపక్షం అనాలి తప్ప పోటీ అనలేం," అని సూర్యకుమార్ స్పష్టం చేశారు.
ఆదివారం కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లోనూ భారత్ విజయం సాధించడంతో సూర్య మాటలు మరోసారి అక్షర సత్యాలయ్యాయి.
అయితే ఇది కేవలం క్రికెట్కే పరిమితం కాలేదు! ఒకప్పుడు గట్టిపోటీని ఇచ్చి, "ఉత్కంఠ"కు మారుపేరై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.