భారతదేశం, సెప్టెంబర్ 30 -- దేశవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పలు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మహారాష్ట్రలో తేలికపాటి వర్షాలు పడతాయని, ముఖ్యంగా గత కొన్ని రోజులుగా భారీ వానలతో అల్లాడిపోయిన ముంబై, పూణెలలో అక్టోబర్ 3 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఐఎండీ విడుదల చేసిన అప్డేట్ ప్రకారం.. గుజరాత్లోని గిర్ సోమనాథ్, జునాగఢ్, పోర్బందర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అమ్రేలి, రాజ్కోట్, దేవ్భూమి ద్వారక జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు యెల్లో అలర్ట్ కొనసాగుతోంది. అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా భా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.