భారతదేశం, ఫిబ్రవరి 11 -- IIT Hyderabad E-Summit : ఐఐటీ హైదరాబాద్ ఈ-సెల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ-సమ్మిట్ 2025 విజయవంతం అయ్యిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలను ఒకచోటకు చేర్చిందన్నారు. 'అనోమలీ' అనే థీమ్తో సంచలనాత్మక ఆలోచనలు, వ్యూహాత్మక నెట్వర్కింగ్, హై స్టేక్స్ కాంపిటేషన్ తో సదస్సును నిర్వహించారు.
ఈ సమ్మిట్ ప్రధానాంశాల్లో స్టార్టప్ ఫెయిర్ 2025 ఒకటి. దేశవ్యాప్తంగా ఉన్న 20 స్టార్టప్లు తమ ఆలోచనలను, రియల్-టైమ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ ఒక ప్రత్యేకమైన వేదికగా నిలిచింది. ఈ ఫెయిర్ కు హాజరైనవారు నేరుగా స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పించారు. ఈ ఫెయిర్ చిన్న స్టాక్ మార్కెట్ అనుభవాన్ని ఇచ్చిందని ఇన్వెస్టర్స్ అభిప్రాయపడ్డారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.