భారతదేశం, మార్చి 31 -- హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త టోల్ ధరలు అమల్లోకి రానున్నాయి. కారు, జీప్, వ్యాన్లకు కిలోమీటర్కు 10 పైసలు, మినీ బస్, ఎల్సీవీలకు కిలో మీటర్కు 20 పైసలు, బస్సు, 2 యాక్సిల్ బస్సులకు రూ.6.69 నుంచి రూ.7కి పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటరుకు రూ.15.09నుంచి రూ.15.78కి పెరిగింది. ఈ ఛార్జీల పెంపుపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ఓఆర్ఆర్ను.. ఐఆర్బీ సంస్థ 30 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పొడవు 158 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) దీన్ని నిర్మించింది. రూ.6,696 కో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.