భారతదేశం, సెప్టెంబర్ 6 -- భారీ భద్రత మధ్య హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనం జరుగుతోంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున నుంచే విగ్రహాల నిమజ్జనం ఊపందుకుంది. వాహనాలు, ప్రజల రద్దీ మధ్య ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోతోంది. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ సహా నగరంలోని ఇతర కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రద్దీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లను నడిపనున్నట్టు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ట్యాంక్ బండ్లో భారీ విగ్రహాన్ని ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.