Hyderabad, ఏప్రిల్ 4 -- Highest Grossing Malayalam Movie: మలయాళం బ్లాక్బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ మంజుమ్మెల్ బాయ్స్ బాక్సాఫీస్ రికార్డు ఏడాది కూడా నిలవలేదు. తాజాగా మాలీవుడ్ స్టార్ హీరోలు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన ఎల్2: ఎంపురాన్ మూవీ 8 రోజుల్లోనే ఆ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పుడీ మూవీ మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా కావడం విశేషం.
ఆరేళ్ల కిందట మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ జోడీ లూసిఫర్ మూవీతో మలయాళం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు మరోసారి ఎల్2: ఎంపురాన్ తో మరోసారి హిస్టరీ రిపీట్ చేశారు. తాజాగా ఈ మూవీ 8 రోజుల్లోనే రూ.250 కోట్లకుపైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మలయాళం సినిమాగా నిలిచింది.
ఈ మూవీ ఇండియాలో రూ.88.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎల్2 ఎంపురాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.