భారతదేశం, ఏప్రిల్ 4 -- High-speed driving: 2012లో కారుతో ఢీ కొట్టి ఇద్దరు పాదచారులను హత్య చేసిన కేసులో నిందితుడైన పిటిషనర్ ను నిర్దోషిగా పేర్కొంటూ హైస్పీడ్ డ్రైవింగ్ కేసు అంటే డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించాడని అర్థం కాదని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2022లో తనకు విధించిన 18 నెలల జైలు శిక్షను సవాలు చేస్తూ కారు క్లీనర్ అయిన పిటిషనర్ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. రైడ్ కోసం వాహనాన్ని బయటకు తీశానని, టైర్ పేలడంతో అదుపు తప్పి ఇద్దరు పాదచారులను ఢీ కొట్టానని ఆ పిటిషనర్ వివరించాడు.
అకస్మాత్తుగా టైరు పేలడంతో కారుపై తాను నియంత్రణ కోల్పోయానని ఆ వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నాడు. నిందితుడు కారును అతివేగంతో నడుపుతున్నాడని, అయితే, అది ర్యాష్ డ్రైవింగ్ అనలేమని సాక్షుల వాంగ్మూలాలను జస్టిస్ బెనర్జీ పరిగణనలోకి తీసు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.