భారతదేశం, సెప్టెంబర్ 21 -- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్1బీ వీసాకు సంబంధించి చేసిన ప్రకటన భారతీయ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన రేపింది! వచ్చే లాటరీ సైకిల్ నుంచి ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. అయితే, ఇప్పటికే వీసా ఉన్నవారికి ఈ నిబంధన వర్తించదని వైట్ హౌస్ స్పష్టం చేయడంతో కొంత గందరగోళం తొలగింది. అయినప్పటికీ, ఇంకా అనేక సందేహాలు మిగిలే ఉన్నాయి.
F-1 OPT వీసాతో అమెరికాలో ఉన్న విదేశీ విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ తర్వాత ఉద్యోగం దొరికితే హెచ్1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటారు. ట్రంప్ చేసిన ప్రకటనతో ఈ విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. సెప్టెంబర్ 21న కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ట్రంప్ చెప్పడంతో ఏం జరుగుతుందోనని వారు ఆందోళన చెందుతున్నారు. అయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.