భారతదేశం, ఏప్రిల్ 22 -- Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్ స్టార్ మా ఛానెల్లో రీ టెలికాస్ట్ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా రీ టెలికాస్ట్ టైమ్ను స్టార్ మా ఛేంజ్ చేసింది. ఇన్నాళ్లు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్ఫై నిమిషాలకు ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతూ వచ్చింది. సోమవారం నుంచి ఈ సీరియల్ను మరో మూడు గంటలు ముందుకు షిఫ్ట్ చేశారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రసారమవుతోంది. ఈ విషయాన్ని స్టార్ మా అఫీషియల్గా అనౌన్స్ చేసింది.
గుప్పెడంత మనసు సీరియల్ 2020 డిసెంబర్లో మొదలైంది. నాలుగేళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సీరియల్కు గత ఏడాది ఆగస్ట్లో మేకర్స్ ఎండ్ కార్డ్ వేశారు. తెలుగులో టాప్ సీరియల్స్లో ఒకటిగా గుప్పెడంత మనసు నిలిచింది. టీఆర్పీలో నంబర్ వన్ ప్లేస్ను దక్కించుకున్నది.
2021 డిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.