Guppedantha Manasu February 21st Episode:శైలేంద్ర జాతకం చెప్పిన ధరణి - కొడుకుకు దేవయాని శిక్ష - రిషి చనిపోలేదా?
భారతదేశం, ఫిబ్రవరి 21 -- Guppedantha Manasu February 21st Episode: మనును కాలేజీ నుంచి పంపించేయడానికి అతడికి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. తనతో పెట్టుకున్న వాళ్లు ఎవరు భూమిపై లేరని భయపెడతాడు. కానీ అతడి బెదిరింపులకు మను భయపడడు. నోరుజారిన శైలేంద్ర చెంపలను వాయించేస్తాడు మను. నువ్వు ఎప్పటికీ ఎండీ సీట్లో కూర్చోలేవని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాలేజీలోనే కనిపించకుండాచేస్తానని శైలేంద్రకు రివర్స్ వార్నింగ్ ఇస్తాడు మను.
మను చేతిలో తనకు జరిగిన అవమానాన్ని శైలేంద్ర తట్టుకోలేకపోతాడు. బెల్టుతో తనను తాను కొట్టుకుంటాడు. దేవయాని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ శైలేంద్ర అందుకు ఒప్పుకోడు. తనను కొట్టమని తల్లి చేతికి బెల్ట్ ఇస్తాడు.కొడుకు ఎంతకు వినకపోవడంతో శైలేంద్ర చెప్పినట్టే చేస్తుంది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.