భారతదేశం, జనవరి 28 -- బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు బెయిల్ మంజూరు అయ్యింది. టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో గతేడాది సెప్టెంబర్లో సురేష్ను అరెస్ట్ చేశారు. అ తర్వాత మరియమ్మ హత్య కేసులో అక్టోబరు 7వ తేదీన పీటీ వారెంట్పై మరోసారి రిమాండ్కు తరలించారు. ఈ నెల 7న సుప్రీం కోర్టులో సురేష్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. గుంటూరు నాల్గో జిల్లా కోర్టులో సురేష్ తరపున న్యాయవాది తానికొండ చిరంజీవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.
గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన సాయత్రం హైదరాబాద్లో ఆయన్ను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. సురేష్ తోపాటు మరికొందరు వైసీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.