Hyderabad, జనవరి 28 -- గుల్లెయిన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్) ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కువ మందికి సోకుతోంది. 100 మందికి పైగా రోగులు మహారాష్ట్రలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ వ్యాధికి తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స తీసుకోవాలని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ సుజాత శర్మ చెప్పారు. ఈ వ్యాధి బారిన పడి స్వయంగా కోలుకున్న వ్యక్తి ఎయిమ్స్ వైద్యురాలు సుజాత. ఇది అంటువ్యాధి కాదని ఆమె చెబుతున్నారు. గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ అనేది మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దాని సొంత నాడీ వ్యవస్థపై దాడి చేసే పరిస్థితి. ఈ కారణంగా, రోగులకు బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వంటి సమస్యలు ఉండవచ్చు. ఆరోగ్య నిపుణులు జిబిఎస్ సమస్యను వైద్య అత్యవసర పరిస్థితిగా చూస్తారు. ఈ వ్యాధి సోకితే రోగికి తక్షణ చికిత్స అవసరం. చికిత్స అందకపోతే మరణి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.