భారతదేశం, డిసెంబర్ 1 -- బంగారం, వెండి నవంబర్ నెలను బలమైన లాభాలతో ముగించాయి! పసిడి 5.5% పైగా పెరిగి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకోగా, వెండి పసిడిని అధిగమించి ఏకంగా 21.71% భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఫలితంగా 2025 సంవత్సరం కమోడిటీ పెట్టుబడిదారులకు అసాధారణ లాభాలను ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు బంగారం 65% లాభపడగా, వెండి 100%కి పైగా వృద్ధి చెందింది. మరి ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేక సిల్వర్ బెటర్ ఆప్షన్ అవుతుందా? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి.
బలహీనపడుతున్న యూఎస్ డాలర్, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పెరగడం, డాలర్తో పోలిస్తే ఇటీవలే చారిత్రక కనిష్టానికి పడిపోయిన రూపాయి విలువ, వెండికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా సరఫరా కొరత వంటివి ధరల పెరుగుదలను మరింత వేగవంతం చేసింది.
డిసెంబర్ 1, సోమవారం నాడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.